Chandrababu: ఎన్ని కుట్రలు పన్నినా.. అంతిమ విజయం ప్రజలదే: చంద్రబాబు
Chandrababu: అమరావతి రైతుల మహాపాదయాత్ర 700వరోజుకు చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
BY Divya Reddy16 Nov 2021 10:00 AM GMT

X
Chandrababu (tv5news.in)
Divya Reddy16 Nov 2021 10:00 AM GMT
Chandrababu: అమరావతి రైతుల మహాపాదయాత్ర 700వరోజుకు చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఉద్యమంలో అమరులైన 189 రైతులకు నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు చంద్రబాబు స్పష్టం చేశారు. పాదయాత్రను అడ్డుకునేందుకు.. అడుగడుగున వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని మండిపడ్డారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై లాఠీఛార్జ్ చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నిన.. అంతిమ విజయం ప్రజలదే అని చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story
RELATED STORIES
Vismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి యావజ్జీవ శిక్ష...
24 May 2022 1:15 PM GMTTamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!
24 May 2022 12:40 PM GMTKarnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9...
24 May 2022 8:50 AM GMTSrilanka Crisis: శ్రీలంక సంక్షోభం.. రికార్డు స్థాయిలో పెట్రో, డీజిల్...
24 May 2022 7:47 AM GMTPetrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించిన...
23 May 2022 2:15 PM GMTMadhya Pradesh: భార్య కష్టం చూడలేక మోపెడ్ కొన్న బెగ్గర్
23 May 2022 12:00 PM GMT