AP: "అప్పుడు ఏపీ ఛీ ఛీ.. ఇప్పుడు భలే భలే"

AP: అప్పుడు ఏపీ ఛీ ఛీ.. ఇప్పుడు భలే భలే
X
వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

ఇం­టి­కో పా­రి­శ్రా­మి­క­వే­త్త ఉం­డా­ల­నే­ది తమ లక్ష్య­మ­ని...ఈ ఏడా­ది లక్ష మంది మహి­ళ­ల­ను వ్య­వ­స్థా­ప­కు­లు­గా తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు ప్ర­కా­శం జి­ల్లా కని­గి­రి­లో­ని పె­దఈ­ర్ల­పా­డు­లో పర్య­టిం­చిన సీఎం.. ఎం­స్‌­ఎంఈ పా­ర్కు­ను ప్రా­రం­భిం­చా­రు. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా 50 ఎం­ఎ­స్‌­ఎంఈ పా­ర్కు­ల­కు వర్చు­వ­ల్‌­గా ప్రా­రం­భో­త్స­వా­లు, శం­కు­స్థా­ప­న­లు చే­శా­రు. 329 ఎక­రా­ల్లో 15 పా­రి­శ్రా­మిక పా­ర్కు­ల­ను సీఎం ప్రా­రం­భిం­చా­రు. 587 ఎక­రా­ల్లో మి­గి­లిన 35 ప్ర­భు­త్వ, ప్రై­వే­టు ఎం­ఎ­స్‌­ఎంఈ పా­ర్కు­ల­కు శం­కు­స్థా­పన చే­శా­రు. బా­ప­ట్ల జి­ల్లా వే­ట­పా­లెం మండం నా­యు­న­ప­ల్లి­లో చే­నేత పా­ర్కు­కూ వర్చు­వ­ల్‌­గా శం­కు­స్థా­పన చే­శా­రు. అనం­త­రం ప్ర­సం­గిం­చిన చం­ద్ర­బా­బు రె­వె­న్యూ సమ­స్య­లు పరి­ష్క­రిం­చే బా­ధ్యత తన­ద­ని పే­ర్కొ­న్నా­రు. వి­నూ­త్న ఆలో­చ­న­ల­తో కొ­త్త పరి­క­రా­ల­ను వి­ద్యా­ర్థు­లు తయా­రు­చే­యా­ల­ని సూ­చిం­చా­రు. . కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు.

గత పా­ల­కు­లు చే­సిన పను­లు బు­ద్ధి ఉన్న వా­ళ్ళు ఎవరూ చే­య­ర­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు మం­డి­ప­డ్డా­రు. ప్ర­జా వే­దిక కూ­ల్చ­డం­తో ప్రా­రం­భ­మైన వి­ధ్వం­సం రా­ష్ట్ర వ్యా­ప్తం­గా జరి­గిం­ద­న్నా­రు. ‘‘రా­ష్ట్రా­భి­వృ­ద్ధి­లో ప్ర­జ­ల­ను భాగం చే­స్తు­న్నాం. రా­జ­ధా­ని కోసం 29 వేల మంది రై­తు­లు 33 వేల ఎక­రా­లు ఇచ్చా­రు. వారు ఇచ్చిన భూ­మి­ని అభి­వృ­ద్ధి చేసి వా­రి­కి అప్ప­గి­స్తు­న్నాం. రా­ష్ట్రం­లో­ని వన­రు­ల­ను సద్వి­ని­యో­గం చే­సు­కో­వా­లి. ప్ర­తి 50 కి­లో­మీ­ట­ర్ల­కు ఒక పో­ర్టు ని­ర్మి­స్తాం. రా­ష్ట్రా­ని­కి అనేక పె­ట్టు­బ­డు­లు తీ­సు­కొ­చ్చాం. సం­క్షే­మం, అభి­వృ­ద్ధి, సు­ప­రి­పా­ల­న­తో ఏపీ బ్రాం­డ్‌­ను మళ్లీ తీ­సు­కొ­స్తు­న్నాం. పె­ట్టు­బ­డు­లు తీ­సు­కొ­చ్చి 20 లక్షల ఉద్యో­గా­లు ఇస్తా­మ­న్నాం. 20 లక్షల ఉద్యో­గా­లం­టే చాలా మంది అవ­హే­ళన చే­శా­రు. ఇప్ప­టి­కే చాలా కం­పె­నీ­లు ముం­దు­కు వచ్చా­యి. ఈ వా­ర­మం­తా పె­ట్టు­బ­డుల వె­ల్లువ కొ­న­సా­గు­తోం­ది. పె­ట్టు­బ­డు­ల­తో పాటు ఉద్యో­గా­వ­కా­శా­లు పె­రు­గు­తా­యి. కష్ట­ప­డి పని­చే­సే అద్భుత యువత ఏపీ­లో ఉంది. గత వై­కా­పా పా­ల­న­లో పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­ను బె­ది­రిం­చ­డం­తో వారు పా­రి­పో­యా­రు. ఒక­ప్పు­డు ఏపీ అంటే ఛీ ఛీ అనే­వా­ళ్లు.. ఇప్పు­డు ఏపీ అంటే భలే­భ­లే అం­టు­న్నా­రు. గూ­గు­ల్ లాం­టి సం­స్థ­లు ఏపీ­కి వస్తు­న్నా­యి. లక్షా నలభై వేల కో­ట్లు గూ­గు­ల్ ద్వా­రా పె­ట్టు­బ­డు­లు వస్తు­న్నా­యి.’’ అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

Tags

Next Story