ఏపీలో కొత్తగా 8,702 కేసులు

X
By - shanmukha |17 Sept 2020 7:33 PM IST
ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లలో 8,702 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లలో 8,702 కేసులు నమోదయ్యాయి. అటు, కరోనాతో 72 మంది కరోనాతో మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,01,462కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి 5,08,088 మంది కోలుకోగా.. ఇంకా 88,197 చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకూ 5177మంది మృతిచెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com