ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు
ఏపీ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,31,749కి చేరింది. ఈ రోజు కరోనాతో 51 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా కాటుకి బలైన వారి సంఖ్య 5,410 చేరింది. మొత్తం కేసుల్లో 5,51,821 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా.. 74,518 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story