దళితులపై దాడులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి- దేవనేని ఉమ
X
By - Nagesh Swarna |5 Sept 2020 9:50 PM IST
ఏపీ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి దేనినేని ఉమ. ఇటీవల వరుసగా జరిగిన ఘటనల నేపథ్యంలో దీనిపై మైలవరం పార్టీ ఆఫీస్లో నిరసన తెలిపారు. YCP ప్రభుత్వం వచ్చాకే దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com