Tirupati: తిరుపతి సభలో తడబడిన వైఎస్ జగన్, రోజా..

X
By - Divya Reddy |5 May 2022 7:00 PM IST
Tirupati: తిరుపతిలో విద్యా దీవెన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
Tirupati: తిరుపతిలో విద్యా దీవెన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ సమయంలో పలుమార్లు తడబడ్డారు. అంతకుముందు మంత్రి రోజా ప్రసంగించారు. ఆమె కూడా తడబడ్డారు. తేరుకొని తప్పు సరిద్దుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com