Krishna : కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

X
By - TV5 Digital Team |24 March 2022 11:00 AM IST
Krishna : గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో.. మచిలీపట్నం-కల్లూరు జాతీయ రహదారిపై ఉన్న విగ్రహాన్ని లారీతో ఢీకొట్టించి పడేశారు
Krishna : కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో.. మచిలీపట్నం-కల్లూరు జాతీయ రహదారిపై ఉన్న విగ్రహాన్ని లారీతో ఢీకొట్టించి పడేశారు. గుడ్లవల్లేరు గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తెల్లవారుజామున లారీ ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసం అయింది. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే ఢీకొట్టించి పడేశారా అనేది తేలాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com