Raghu Rama krishnam Raju : త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా : రఘురామ

X
By - TV5 Digital Team |7 Jan 2022 1:02 PM IST
Raghu Rama krishnam Raju : నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
raghu rama krishnam raju : నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. నరసాపురం ఎంపిగా తిరిగి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. తనను తమ పార్టీ ఎంపీలు డిస్ క్వాలిఫై చేయాలని పిర్యాదు చేశారని... వారు తనను పార్లమెంట్ సభ్యుడిగా డిస్క్వాలిఫై చేయలేరని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలుపై రఘురామ ధ్వజమెత్తారు. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అన్నారు. మీడియా సంస్థలు పత్రికలను బ్యాన్ చేశామని తమ పార్టీ నేతలు ప్రకటించడం సిగ్గుచేటన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com