వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దివ్యవాణి ఫైర్..!

X
By - /TV5 Digital Team |17 Aug 2021 4:25 PM IST
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీనేత దివ్యవాణి ఫైర్ అయ్యారు. దిశా చట్టం కింద తొలుత సీఎం జగన్నే శిక్షించాలన్నారు దివ్యవాణి.
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీనేత దివ్యవాణి ఫైర్ అయ్యారు. దిశా చట్టం కింద తొలుత సీఎం జగన్నే శిక్షించాలన్నారు దివ్యవాణి. ప్రభుత్వం చెబుతున్న దిశ చట్టంతో ఎంతమందిని శిక్షించారో వెల్లడించాలన్నారు. గన్ కంటే జగన్ ముందు వస్తాడన్న నోళ్లు.. రమ్య శ్రీ కుటుంబానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. యువతులపై అత్యాచారం చేసిన వైసీపీ కార్యకర్తలను ఏంచేశారని చెప్పాలన్నారు. మహిళతో అసభ్యంగా ఫోన్లో మాట్లాడిన.. వైసీపీ ఎమ్మెల్యే అంబంటి రాంబాబుకి దిశచట్టం వర్తించదా అని దివ్యవాణి ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com