రాజకీయ లబ్ధికోసమే టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: ఎంపీ రామ్మోహన్నాయుడు

X
By - TV5 Digital Team |5 April 2021 3:19 PM IST
ఓటమి భయంతో పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించందన్న వైసీపీ వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.
ఓటమి భయంతో పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించందన్న వైసీపీ వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. వైసీపీ రాజకీయ లబ్ధికోసం టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాజ్యాంగానికి వైసీపీ తూట్లు పొడించిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను దేశ ప్రజలు తెలియజేయటంలో భాగంగానే.. ఎన్నికలను బరిష్కరించామన్నారు రామ్మోహన్నాయుడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com