టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి కూతురు పేరేంటో తెలుసా..?
By - TV5 Digital Team |28 Feb 2021 9:30 AM GMT
టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తన కూతురికి ఈ రోజున నామకరణం చేశారు. తమ గారాల పట్టికి నామకరణం చేసామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తన కూతురికి ఈ రోజున నామకరణం చేశారు. తమ గారాల పట్టికి నామకరణం చేసామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ చిన్నారికి మిహిర అన్వి శివాంకృతి అని నామకరణం చేసినట్టుగా వెల్లడించారు. జాతక రీత్యా ఆ పేరు పెట్టినట్టుగా తెలిపారు. ఇక తన మిహిరని అందరూ ఆశీర్వదించాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ నామకరణ మహోత్సవానికి స్థానిక టీడీపీ నేతలు హాజరయ్యారు. కాగా, రామ్మోహన్ నాయుడు 2017 జూన్లో మాజీ మంత్రి బండారు సత్యన్నారయణ మూర్తి కూతురు శ్రావ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Thank you for all your blessings. Please welcome our little one, Mihira Anvi Sivankruti. pic.twitter.com/UTqJbui8BO
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) February 28, 2021
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com