టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి కూతురు పేరేంటో తెలుసా..?

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి కూతురు పేరేంటో తెలుసా..?
టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తన కూతురికి ఈ రోజున నామకరణం చేశారు. తమ గారాల పట్టికి నామకరణం చేసామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తన కూతురికి ఈ రోజున నామకరణం చేశారు. తమ గారాల పట్టికి నామకరణం చేసామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ చిన్నారికి మిహిర అన్వి శివాంకృతి అని నామకరణం చేసినట్టుగా వెల్లడించారు. జాతక రీత్యా ఆ పేరు పెట్టినట్టుగా తెలిపారు. ఇక తన మిహిరని అందరూ ఆశీర్వదించాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ నామకరణ మహోత్సవానికి స్థానిక టీడీపీ నేతలు హాజరయ్యారు. కాగా, రామ్మోహన్ నాయుడు 2017 జూన్‌లో మాజీ మంత్రి బండారు సత్యన్నారయణ మూర్తి కూతురు శ్రావ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


Tags

Read MoreRead Less
Next Story