ఏపీలో శాంతి భద్రతల పరిస్థితులపై కేంద్రానికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు!

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితులపై కేంద్రానికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు!
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని టీడీపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని టీడీపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శిని కలిసిన టీడీపీ ఎంపీలు రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. దళితులు, ఆలయాలపై దాడులు జరుగుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే స్థానిక ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అరాచకాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story