Guntur: ఒకే చోట రెండు ప్రమాదాలు.. ముగ్గురు దుర్మరణం..

Guntur: ఒకే చోట రెండు ప్రమాదాలు.. ముగ్గురు దుర్మరణం..
Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే అక్కడ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తుండగా.. అతి వేగంగా వచ్చిన పాల వ్యాను.. హోంగార్డుపై దూసుకెళ్లింది. అక్కడున్న మరో వ్యక్తిని కూడా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో హోంగార్డు సహా మరో వ్యక్తి మరణించారు. ఈ ప్రమాద ఘటనల్లో మొత్తం ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story