తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితాలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సైటర్

X
By - TV5 Digital Team |2 May 2021 3:00 PM IST
తిరుపతిలో వైసీపీ నైతికంగా పరాజయం పాలైందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలితో సైటైర్ వేశారు.
తిరుపతిలో వైసీపీ నైతికంగా పరాజయం పాలైందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలితో సైటైర్ వేశారు. ఎన్నికల ముందు 4, 5 లక్షల భారీ మెజార్టీతో గెలుస్తామని వైసీపీ నేతలు ప్రగల్బాలు పలికారని గుర్తుచేశారు. తిరుపతిలో వైసీపీ ధనం, దాడి, దొంగ ఓట్లతో గెలిచిందే తప్పా నిజమైన ప్రజాస్వామ్య విజయం కాదని రఘురామకృష్ణరాజు అన్నారు.
అటు తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. ఆ పార్టీ అభ్యర్ధి గురుమూర్తి 1,42,614ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఇప్పుడు లెక్కించిన ఓట్లలో గురుమూర్తికి 3,30,094, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి1,87,480, బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకి 31,727 ఓట్లు వచ్చాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com