Gangs Of Godavari : ఓటీటీలోకి వచ్చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'

Gangs Of Godavari : ఓటీటీలోకి వచ్చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
X

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs Of Godavari ) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ రీసెంట్ గా థియేటర్లలో సందడి చేసింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల షేర్ రాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే నిర్మాతలు ఎక్కువ లాభాల కోసం.. సినిమాను చాలా ముందుగానే ఓటీటీలో ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జూన్ 14వ తేదీ నుండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఇప్పటికీ ఈ మూవీ పలు థియేటర్లలో రన్ అవుతుండటం విశేషం.

అన్ని భారతీయ భాషలలో ప్రముఖ OTT జెయింట్, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనుంది. విడుదల తేదీ నుండి కేవలం 2 వారాలు మాత్రమే థియేట్రికల్ రన్ సాగింది. ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందని భావించినా యావరేజ్‌గా మాత్రమే నిలిచింది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ మూవీకి ప్లస్ పాయింట్.

Tags

Next Story