Chittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా రూ.152 కోట్లు కొల్లగొట్టిన సంస్థ..
Chittoor: నోబెల్ అసెట్స్ సంస్థ తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసింది.
BY Divya Reddy29 Jun 2022 9:00 AM GMT

X
Divya Reddy29 Jun 2022 9:00 AM GMT
Chittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా 152 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. నోబెల్ అసెట్స్ సంస్థ తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఫారిన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్ పేరుతో లాభాలు, అధిక వడ్డీలు ఎరచూపి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టించింది. ఏడాదిన్నర నుంచి వడ్డీలు చెల్లించడం ఆపేసింది.
చివరికి తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సంస్థ బ్రాంచ్లన్నింటినీ రాత్రికిరాత్రే ఖాళీ చేసి ఉడాయించింది నోబెల్ అసెట్స్ సంస్థ. అధిక వడ్డీల మాయలో పడి వేలాది మంది మోసపోయారు. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న నోబెల్ అసెట్స్ సంస్థ.. 2018 పుత్తూరులో ఆఫీస్ ప్రారంభించింది. ఓవైపు బాధితులు లక్షలు, కోట్లలో నష్టపోయినా సరే.. ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.
Next Story
RELATED STORIES
Dhanashree Verma: 'రారా రెడ్డి' పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ భార్య.....
10 Aug 2022 4:05 AM GMTAsia Cup 2022: యూఏఈలో ఆసియా కప్.. డిఫెండింగ్ ఛాంపియన్గా టీమిండియా..
3 Aug 2022 10:15 AM GMTAsia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..! ఆసియా కప్ 2022...
2 Aug 2022 3:45 PM GMTMithali Raj: 'అలా జరిగితే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తా'.. మిథాలీ ప్రకటన
26 July 2022 1:50 AM GMTVirat Kohli: దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం: విరాట్ కోహ్లీ
25 July 2022 2:15 AM GMTODI: ఫస్ట్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్...
23 July 2022 1:15 AM GMT