Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం.. మూడు నెలల చిన్నారి గొంతు నులిమి చంపిన తల్లి..
By - Divya Reddy |13 Feb 2022 11:27 AM GMT
Anantapur: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం.. కల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
Anantapur: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం.. కల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మూడు నెలల చిన్నారిని గొంతు నులిమి చంపి అనంతరం తల్లి పుష్పలత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com