Tirumala Brahmotsavam : సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు..!
Tirumala Brahmotsavam: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
BY /TV5 Digital Team14 Oct 2021 4:00 PM GMT

X
/TV5 Digital Team14 Oct 2021 4:00 PM GMT
Tirumala Brahmotsavam: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిఏటా ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్స్వామి, చినజీయర్స్వామి తదితరులు పాల్గొన్నారు.
Next Story
RELATED STORIES
Chandra Babu : ప్రతీ ఒక్కరూ దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలి :...
13 Aug 2022 6:47 AM GMTVizianagaram : బయటపడ్డ ఆ పురాతన లాకర్లో ఏముందంటే..?
13 Aug 2022 5:31 AM GMTYS Sunitha : వివేకా హత్య కేసుపై సుప్రీంను ఆశ్రయించిన వైఎస్ సునీత..
13 Aug 2022 4:07 AM GMTAP Discom : ఆర్థిక సంక్షోభంలో ఏపీ డిస్కంలు.. ప్రజల పై అదనంగా ఎంత భారం...
13 Aug 2022 3:30 AM GMTGorantla Nude Video : హీటెక్కుతున్న గోరంట్ల న్యూడ్ వీడియో వివాదం..
13 Aug 2022 3:00 AM GMTVishakapatnam : విశాఖ తీరంలో మరో ప్రేమజంట ఆత్మహత్య..
12 Aug 2022 11:46 AM GMT