Kavitha : ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత .. ఆస్పత్రికి తరలింపు

X
By - Manikanta |16 July 2024 7:57 PM IST
లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో తిహార్ జైలు నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలతో అరెస్టయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా జైలులోనే ఉన్నారు. ఆమెపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com