TS : ఇవాళ రాహుల్ తో కలిసి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన

X
By - Manikanta |5 May 2024 11:18 AM IST
ఇవాళ నిర్మల్, గద్వాల, తుక్కుగూడ, శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నిర్మల్, గద్వాల జన జాతర సభలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు రాహుల్ గాంధీ.
ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి నిర్మల్ జన జాతర సభకు హాజరుకానున్నారు సీఎం. సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి గద్వాల జన జాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకు తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొంటారు.
రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ కార్నర్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com