Israel : ఇజ్రాయెల్ అధీనంలోకి రఫా సరిహద్దు

గాజాలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ.. ఇజ్రాయెల్ తన రఫా ఆపరేషను కొసాగిస్తూనే ఉంది. ఈ పటంలోకి యుద్ధ ట్యాంక్ లో అడుగుపెట్టిన ఐడీఎఫ్ దళాలు, తాజాగా గాళా వైపు ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ
మేరకు ఇజ్రాయెల్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సోమవారం రాత్రి నుంచి తూర్పు రపాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ లక్షిత దాడులు ప్రారంభించింది. ఇందులో 20 మంది
మరణించినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్లో మూడు సొరంగ ప్రాంతాలను కూడా గుర్తించినట్లు పేర్కొంది. అర్ధరాత్రి దాటిన తర్వాత రాజా వైపు ఉన్న రహ క్రాసింగ్ను నియంత్రణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ఇక్కడ ఐడీఎఫ్ ట్యాంకులు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ క్రాసింగ్ వద్ద ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్న దృశ్యాలు మీడియాలో కన్పించాయి. అయితే, దీనిపై స్పందించేందుకు ఐడీఎఫ్
నిరాకరించింది. ప్రస్తుతం ఈ క్రాసింగ్ వద్ద సేవలన్నీ నిలిచిపోయాని పాలస్తీనా ప్రతినిధులు తెలిపారు. తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, రఫాపై దాడి కొనసాగిస్తామని టెల్ అవీవ్ ఉద్ఘాటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com