Pakistan : సింధు జలాలు ఆపడం భారత్ తరం కాదు.. రెచ్చిపోయిన పాకిస్థాన్

X
By - Manikanta |29 April 2025 1:30 PM IST
ఎన్ని యుద్ధాలు, ఉగ్ర దాడులు చేసినా భారత్ సింధూ జలాలను ఆపలేదని పాక్ ధీమా వ్యక్తంచేసింది. దీంతో తాజాగా పహల్గాం దాడికి పాల్పడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం...పాక్ బలహీనత చూసి దెబ్బకొట్టింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేయడంతో దేశవ్యాప్తంగా ఓ వర్గం పాక్ పాలకులపై గుర్రుగా ఉంది. దీనికితోడు బలోచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఇదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందంను పక్కనపెట్టినట్లు ప్రకటించింది. దీంతో సింధ్ రాష్ట్రంలో మరింత ఆందోళనలు మొదలయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com