ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదు : చంద్రబాబు
అక్రమ కేసులతో ఇద్దరు మాజీ మంత్రులను అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు చంద్రబాబు.
BY Nagesh Swarna2 Sep 2020 3:35 PM GMT

X
Nagesh Swarna2 Sep 2020 3:35 PM GMT
తన రాజకీయ అనుభవంలో వైసీపీ లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఇలాంటి అరాచక ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి వాళ్లు ఎలా ఇబ్బంది పడతారో ఇప్పుడు చూస్తున్నామన్నారు. విజయవాడలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను బాబు పరామర్శించారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగితెలుసుకున్నారు.
అచ్చెన్నాయుడు అనారోగ్యంగా ఉన్నా అరెస్టుచేసి, కరోనా రావడానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో ఇద్దరు మాజీ మంత్రులను అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు చంద్రబాబు.
Next Story
RELATED STORIES
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTKTR: దావోస్లో కొనసాగుతున్న కేటీఆర్ టూర్.. లైఫ్ సైన్సెస్...
23 May 2022 2:00 PM GMTNarendra Modi: మే 26న హైదరాబాద్కు మోదీ.. ఆ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా..
23 May 2022 1:00 PM GMTHarish Rao: కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో హరీష్రావు ఆకస్మిక తనిఖీ.....
23 May 2022 12:30 PM GMTTelugu States: అప్పులు చేయడంలో తెలుగు రాష్ట్రాలే టాప్.. సర్వేలో...
22 May 2022 4:00 PM GMTBhongir: భువనగిరి పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం.. సీజ్ చేసిన...
22 May 2022 3:00 PM GMT