ఏపీలో ఓటమికి కారణం అదే.. - బీజేపీ సీనియర్ నేత

Update: 2019-05-27 15:39 GMT

తెలుగుదేశం పార్టీ తమపై చేసిన కుట్రలను ప్రజలకు వివరించడంలో విఫలమైనందునే, ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయామన్నారు బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీలో బలపడడానికి తమదైన వ్యూహాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ, బీజేపీకి మిత్రపక్షం కానేకాదని తెలిపారు. హామీల అమలుకు 6 నెలల సమయం ఇచ్చి, కొత్త ప్రభుత్వంపై పోరాడుతామన్నారు విష్ణువర్ధన్‌ రెడ్డి.

Similar News