తెలుగుదేశం పార్టీకి మరో షాక్. ఆ పార్టీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అంబికా కృష్ణతో పాటు ఆయన సోదరుడు రాజా కూడా పార్టీ మారనున్నారు. మరోవైపు వీరిద్దరూ పార్టీకి గుడ్ బై చెప్పడం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.