బీజేపీలో చేరిన టాలీవుడ్ నటుడు

Update: 2019-07-01 14:05 GMT

గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సోషల్ వర్కర్‌, సినీ నటుడు కోటి యాదవ్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వినుకొండ ప్రాంతంలో వివిధ పార్టీల్లో ఉన్న తన అభిమానులు, అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధానమంత్రి మోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరినట్టు కోటి యాదవ్‌ తెలిపారు.

Similar News