డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు అదుపు తప్పి బోల్తా

Update: 2019-07-06 03:26 GMT

అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని కాలసముద్రం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది దివాకర్ ట్రావెల్స్‌ బస్సు. ఈప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కదిరి ఆస్పత్రికి తరలించారు . హైదరాబాద్‌ వస్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అజాగ్రత్త వలనే బస్సు అదుపు తప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Similar News