తండ్రి పింఛన్ డబ్బులు ఇవ్వలేదని కన్నకొడుకు చేసిన పని..

Update: 2019-07-11 03:14 GMT

కృష్ణా జిల్లా చందర్లపాడులోదారుణం జరిగింది. మద్యం మత్తులో కన్నతండ్రినే చంపాడో కాసాయి కొడుకు. షేక్ సాహేబ్ అనే వృద్ధుడు.. పింఛను తీసుకొని ఇంటికెళ్లాడు. అప్పటికే ఫుల్లుగా మందుకొట్టి ఉన్న అతని కొడుకు షేక్ షిలార్ .. ఆ డబ్బులు తనకు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఇవ్వకపోవడంతో తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన షేక్ సాహేబ్ నందిగామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News