జగన్ 6 నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ నేత రావెల కిశోర్బాబు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుందన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకమన్నారు రావెల కిశోర్బాబు.
జగన్ 6 నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ నేత రావెల కిశోర్బాబు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుందన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకమన్నారు రావెల కిశోర్బాబు.