జగన్ ప్రకటనతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు: సీపీఎం నేత

Update: 2019-12-24 13:49 GMT

రాజధానిపై జగన్ ప్రకటనతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. ఏపీకి 3 కేపిటల్స్ అంటూ ప్రకటన చేసిన ఆయనే.. అమరావతే రాజధాని అంటూ మరో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అటు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర నుంచి నిధులు తేవడంలో ఏపీ బీజేపీ నాయకులు విఫలం అయ్యారని బాబురావు విమర్శించారు.

Similar News