3 రాజధానులతో రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి : మంత్రి పెద్దిరెడ్డి

Update: 2019-12-30 14:06 GMT

రాజధాని రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరావతి కోసం ల్యాండ్‌పూలింగ్ విధానంలో గత ప్రభుత్వం భూములు సేకరించిందని.. ఇప్పుడు అదే విధానంలో వారికి భూములు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు.. కౌలు నిధులతో ఆ భూముల్ని మళ్లీ సాగుకు అనుకూలంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. 3 రాజధానులతో రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందుతుందన్నారు

మంత్రి పెద్దిరెడ్డి.

Similar News