అమరావతిలో ఆగిపోయిన మరో రైతన్న గుండె

Update: 2020-01-11 10:43 GMT

రాజధాని తరలిపోతుందన్న మనస్తాపంతో అమరావతిలో మరో రైతు గుండెపోటుతో చనిపోయాడు. వెలగపూడికి చెందిన రైతు నందిపాటి గోపాలరావు రాజధాని నిర్మాణానికి అర ఎకరం భూమి ఇచ్చాడు. రాజధాని తరలిపోతుందనడంతో కలతచెందాడు. దీంతో శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.

Similar News