చంద్రబాబుతో భేటీ అయిన సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల

Update: 2020-01-27 17:37 GMT

అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల.. చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపారు. అమరావతి పరిరక్షణ సమితి పర్యటనలు, రైతుల ఆందోళన.. ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Similar News