కక్షతోనే విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తినే ఇబ్బంది పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటిని నిలదీశారు. తన తల్లిని విశాఖ ప్రజలు ఓడించారన్న కక్షతోనే జగన్ ఫ్యాక్షనిజం చూపిస్తున్నారన్నారు.