అమరావతి రైతులకు మద్దతుగా జల నిరాహార దీక్ష

Update: 2020-03-03 17:36 GMT

రాజధాని రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరి జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. కదిరి రూరల్ మండలం చెర్లోపల్లి జలాశయంలో ఒక్కరోజు జల నిరాహార దీక్షకు దిగారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు

Similar News