దేవాలయ భూములపై జగన్ ప్రభుత్వం కన్నేసినట్టు ఉంది: ఎమ్మెల్సీ మాధవ్

Update: 2020-03-04 17:08 GMT

దేవాలయాల భూములపై జగన్ ప్రభుత్వం కన్నేసినట్టు కనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తామంటున్న ప్రభుత్వం.. అక్కడి విలువైన భూములపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. అర్ధరాత్రి జారీ చేస్తున్న జీవోలపై ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయని మాధవ్‌ మండిపడ్డారు.

Similar News