ఏపీలో టెన్త్ పరీక్షల తేదీల్లో మార్పులు

Update: 2020-03-07 14:54 GMT

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షల తేదీలు మార్చుతున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కొత్తషెడ్యూల్ ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు.

పరీక్ష తేదీల వివరాలు

* మార్చి 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1

* ఏప్రిల్‌ 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2

* ఏప్రిల్‌ 3న సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్‌

* ఏప్రిల్‌ 4న ఇంగ్లీష్‌ పేపర్‌-1

* ఏప్రిల్‌ 6న ఇంగ్లీష్‌ పేపర్‌-2

* ఏప్రిల్‌ 7న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-1

* ఏప్రిల్‌ 8న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-2

* ఏప్రిల్‌ 9న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1

* ఏప్రిల్‌ 11న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2

* ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2

* ఏప్రిల్ 17న ఎస్‌ఎస్‌ఎస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్ష

Similar News