ఏప్రిల్ 15 నుంచి బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్న apsrtc

Update: 2020-04-08 18:03 GMT

ఏప్రిల్ 15 నుంచి బస్సులను నడిపేందుకు విజయవాడ ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఏసీ బస్సులు మినహా లగ్జరీ , సూపర్ లగ్జరీ , గరుడా బస్సులకు ఆన్ లైన్ రిజర్వేషన్లు ప్రారంభించారు. లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. apsrtc నిర్ణయంతో ప్రయాణికులు ఆన్ లైన్ రిజర్వేషన్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.

Full View

Similar News