బిగ్ బ్రేకింగ్: డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి అప్పగించిన ఏపీ హైకోర్టు

Update: 2020-05-22 16:31 GMT

డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. డాక్టర్ సుధాకర్‌ శరీరంపై గాయాలున్నాయని మెజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. ప్రభుత్వ నివేదికలో మాత్రం గాయాల ప్రస్తావన లేదని న్యాయస్థానం పేర్కొంది.

Similar News