హిందువుల విశ్వాసాలు దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తుంది: బీజేపీ నేత

Update: 2020-05-24 18:58 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకాలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించింది. దాతలు ఇచ్చిన భూములను ఎలా విక్రయిస్తారని మాజీ మంత్రి మాణిక్యాల రావు ప్రశ్నించారు. టీటీడీ ఆస్తుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Similar News