తిరుమలలో మొదటి కరోనా కేసు

Update: 2020-06-12 17:41 GMT

తిరుమల గోవిందరాజ స్వామి ఆలయంలో విధులు నిర్వహించే శానిటరీ ఇన్ స్పెక్టర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు స్వామి దర్శనాలను నిలిపి వేశారు. భక్తుల సందర్శనను కట్టడి చేసి ఆలయంలో శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టారు.

Similar News