భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి సీరియస్‌గా ఉంది: ట్రంప్

Update: 2020-06-22 15:10 GMT

భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి సీరియస్‌గానే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాలతో తాము చర్చలు జరుపుతున్నామని చెప్పారు. సమస్య నుంచి బయటపడడానికి తాము సహకారం అందిస్తామన్న ట్రంప్, ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు.

Similar News