చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు‌

Update: 2020-08-06 21:02 GMT

ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు గురువారం కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవితో హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరు.. అనంతరం పుష్పమాల, శాలువాతో సత్కరించారు.

Similar News