విశాఖపట్నం వైసీపీ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ సస్పెన్షన్ పై కొయ్య ప్రసాద్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
విశాఖపట్నం వైసీపీ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ సస్పెన్షన్ పై కొయ్య ప్రసాద్ రెడ్డి ఇంకా స్పందించలేదు.