వైసీపీ నుంచి కొయ్య ప్రసాద్‌రెడ్డి సస్పెన్షన్‌

Update: 2020-08-12 20:32 GMT

విశాఖపట్నం వైసీపీ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ సస్పెన్షన్ పై కొయ్య ప్రసాద్ రెడ్డి ఇంకా స్పందించలేదు.

Similar News