మరోసారి కోర్టును ఆశ్రయించిన ఏపీ SEC నిమ్మగడ్డ

Update: 2020-10-21 08:26 GMT

ఏపీ SEC నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ హైకోర్టుకు చెప్పారు నిమ్మగడ్డ.. నిమ్మగడ్డ పిటిషన్ వేసిన వెంటనే రూ.39 లక్షలు రిలీజ్ చేసింది ప్రభుత్వం. 

Tags:    

Similar News