బిగ్ బ్రేకింగ్.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లో సీబీఐ సోదాలు

Update: 2020-10-08 12:53 GMT

హైదరాబాద్‌లోని నరసారపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు.. ఇందు, భారత్‌ కంపెనీ సహా 8 కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని రఘురామ నివాసాల్లోనూ సీబీఐ సోదాలు చేస్తోంది.  

Tags:    

Similar News