CBN: పెట్టుబడుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి

చంద్రబాబు అధ్యక్షతన ఎస్​ఐపీబీ సదస్సు.. రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 30కి పైగా ప్రాజెక్టులకు ఎస్​ఐపీబీ ఆమోదముద్ర

Update: 2025-10-09 04:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో పె­ట్టు­బ­డుల కోసం కూ­ట­మి ప్ర­భు­త్వం చే­స్తు­న్న ప్ర­య­త్నా­లు ఫలి­స్తు­న్నా­య­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ఏపీ­ని దే­శం­లో­నే అగ్ర­స్థా­నం­లో ని­ల­పా­ల­నే సం­క­ల్పం­తో ముం­దు­కు సా­గు­తు­న్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. అధి­కా­రం­లో­కి వచ్చిన 15 నెలల కా­లం­లో పె­ట్టు­బ­డుల ప్ర­య­త్నా­లు సత్ఫ­లి­తా­లు ఇస్తు­న్నా­య­ని చం­ద్ర­బా­బు అభి­ప్రా­య­ప­డ్డా­రు. సచి­వా­ల­యం­లో సీఎం చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన 11వ ఎస్​ఐ­పీ­బీ (పె­ట్టు­బ­డుల ప్రో­త్సా­హక బో­ర్డు) సమా­వే­శం జరి­గిం­ది. ఈ సమా­వే­శం­లో రూ.1.14 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు ఆమో­దం తె­లి­పా­రు. ఐటీ, ఇం­ధ­నం, టూ­రి­జం, ఏరో­స్పే­స్, ఫుడ్ ప్రా­సె­సిం­గ్ రం­గా­ల్లో 30కి పైగా ప్రా­జె­క్టు­ల­కు ఆమో­దం లభిం­చిం­ది. వీటి ద్వా­రా 67 వేల ఉద్యో­గా­లు వస్తా­య­ని అం­చ­నా. ఎప్పు­డూ లేని వి­ధం­గా అతి­పె­ద్ద వి­దే­శీ ప్ర­త్య­క్ష పె­ట్టు­బ­దు­ల­కు ఎస్​ఐ­పీ­బీ ఆమో­దం తె­లి­పిం­ది. రూ.87,520 కో­ట్లు పె­ట్టు­బ­డి పె­ట్ట­ను­న్న రై­డె­న్​ ఇన్ఫో టెక్ డేటా సెం­ట­ర్​­కు ఆమో­దిం­చిం­ది. రై­డె­న్​ ఇన్ఫో టెక్ డేటా సెం­ట­ర్ ఏర్పా­టు అతి పె­ద్ద ఘన­త­గా ఎస్పీ­ఐ­బీ భా­వి­స్తోం­ది. అతి­పె­ద్ద ఫా­రి­న్ ఇన్వె­స్ట్​­మెం­ట్ సా­ధిం­చ­డం­పై లో­కే­శ్, చం­ద్ర­బా­బు, మం­త్రుల అభి­నం­ద­న­లు తె­లి­పా­రు.

భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రణాళిక

కం­పె­నీ­లు త్వ­ర­గా గ్రౌం­డ్ అయ్యే­లా బా­ధ్య­త­ను ప్ర­త్యేక అధి­కా­రు­లు తీ­సు­కో­ను­న్న­ట్లు వె­ల్ల­డిం­చిం­ది. ఇప్ప­టి వరకు జరి­గిన ఎస్​ఐ­పీ­బీ సమా­వే­శాల ద్వా­రా రూ.7.07 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు ఆమో­దం లభిం­చిం­ది. 6.20 లక్షల మం­ది­కి ఉద్యో­గా­లు వచ్చే అవ­కా­శం ఉన్న­ట్లు అం­చ­నా వే­శా­రు. 10వ పె­ట్టు­బ­డుల ప్రో­త్సా­హక బో­ర్డు సమా­వే­శం­లో రా­ష్ట్రం­లో రూ.53,922 కో­ట్ల మేర పె­ట్టు­బ­డుల ప్ర­తి­పా­ద­న­ల­కు ఆమో­దం తె­లి­పా­రు. ఈ ప్రా­జె­క్టు­ల­తో 83,437 మం­ది­కి ఉద్యోగ అవ­కా­శా­లు లభిం­చ­ను­న్నా­యి. చి­త్తూ­రు జి­ల్లా­లో మద­ర్‌ డె­యి­రీ లి­మి­టె­డ్‌ సం­స్థ 180 మం­ది­కి ఉపా­ధి కల్పిం­చే­లా 427 కో­ట్లు పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­నుం­ది. ఈ జి­ల్లా­లో­నే ఏసీఈ ఇం­ట­ర్నే­ష­న­ల్‌ లి­మి­టె­డ్‌ సం­స్థ 786 కో­ట్ల­తో వె­య్యి మం­ది­కి ఉద్యో­గా­లు కల్పిం­చ­నుం­డ­గా, అపో­లో టై­ర్స్‌ 1110 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­తో 500 మం­ది­కి ఉద్యో­గా­లు లభిం­చ­ను­న్నా­యి. అన­కా­ప­ల్లి­లో వరా­హా ఆక్వా ఫా­ర్మ్స్‌ సం­స్థ 32 కో­ట్ల పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­నుం­డ­గా 3,500 మం­ది­కి ఉద్యో­గా­లు లభిం­చ­ను­న్నా­యి. వి­శా­ఖ­లో జె. కు­మా­ర్‌ ఇన్‌­ఫ్రా ప్రా­జె­క్ట్స్‌ లి­మి­టె­డ్‌ 237 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­తో 5,000 మం­ది­కి ఉపా­ధి లభిం­చ­నుం­ది. చి­త్తూ­రు­లో అలీ­ప్‌ సం­స్థ 2,500 ఉద్యో­గా­లు కల్పిం­చే­లా 45 కో­ట్లు పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­నుం­ది.

అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ

అమ­రా­వ­తి గ్రీ­న్ హై­డ్రో­జ­న్ వ్యా­లీ డె­వ­ల­ప్మెం­ట్ కోసం రా­ష్ట్ర ప్ర­భు­త్వం 21 మం­ది­తో సలహా కమి­టీ­ని ని­య­మిం­చిం­ది. ఈ మే­ర­కు ఆదే­శా­లు జారీ చే­సిం­ది. ఈ కమి­టీ ఛై­ర్మ­న్ గా నీతి ఆయో­గ్ మెం­బ­రైన వీకే సా­ర­స్వ­త్ ను ని­య­మిం­చి­న­ట్లు ఉత్త­ర్వు­ల్లో పే­ర్కొం­ది. అలా­గే కో ఛై­ర్మ­న్ గా ప్ర­భు­త్వ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి వి­జ­యా­నం­ద్, కమి­టీ సభ్య కా­ర్య­ద­ర్శి­గా ఎస్ఆ­ర్ఎం గ్రూ­ప్ డై­రె­క్ట­ర్ నా­రా­య­ణ­రా­వు ని­య­మి­తు­ల­య్యా­రు. పరి­శ్ర­మల శాఖ కా­ర్య­ద­ర్శి ఎన్ యు­వ­రా­జ్, హై­డ్రో­జ­న్ అసో­సి­యే­ష­న్ ఆఫ్ ఇం­డి­యా అధ్య­క్షు­డు ఆర్కే మల్హో­త్రా తది­త­రు­ల­ను కమి­టీ­లో సభ్యు­లు­గా ని­య­మిం­చా­రు. హై­డ్రో­జ­న్, దాని ఉత్ప­త్తుల ప్ర­మో­ష­న్ కోసం సలహా కమి­టీ­ని ఏర్పా­టు చే­స్తు­న్న­ట్లు ఉత్త­ర్వు­ల్లో తె­లి­పిం­ది.

Tags:    

Similar News