Chandrababu: డీజీపీ గౌతం సవాంగ్‌కు చంద్రబాబు లేఖ..

Chandrababu: కుప్పంలో టీడీపీ నేతలపై దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Update: 2022-01-11 07:30 GMT

Chandrababu: కుప్పంలో టీడీపీ నేతలపై దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. దాడికి గురైన వారిని ఆసుపత్రిలో చేర్చుతుంటే కూడా అడ్డుపడ్డారని లేఖలో పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకే దాడి చేశారని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడే విధంగా పోలీసు చర్యలు ఉండాలన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News