ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా ఇంటిని ముట్టించారు చేనేత కార్మికులు. జీవనోపాధి కోల్పోయి బతకడమే కష్టతరంగా మారుతున్నా.... ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు నేతన్నలు. పాదయాత్రలో ఇచ్చిన హామీని.... సీఎం జగన్ గాలికొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.