ఏసీబీ కార్యాలయంలో ముగిసిన ధూళిపాళ్ల నరేంద్ర విచారణ

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విచారణ గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో ముగిసింది. ఆరుగంటల పాటు నరేంద్రను విచారించిన అధికారులు..

Update: 2021-04-23 11:15 GMT

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విచారణ గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో ముగిసింది. ఆరుగంటల పాటు నరేంద్రను విచారించిన అధికారులు... వైద్య పరీక్షల నిమిత్తం ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అనంతరం.. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అంతకుముందు... ఏసీబీ కార్యాలయం వద్ద నరేంద్రను కలిసేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమా వచ్చారు. అయితే ఆయనతో పాటు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు.

Tags:    

Similar News